మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 15 దశాబ్దాల నాటిదన్నారు. 1975లోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని లోక్సభలో చర్చ జరిగినట్లు బండి సంజయ్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అనుసరించిన ద్వంద వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోలేదన్నారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది
మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు.
Translate this News: