author image

Manogna alamuru

Madhya Pradesh : షాపింగ్ ఎక్కువ చేస్తోందని.. సుపారీ ఇచ్చి మరీ భార్యను చంపించిన భర్త
ByManogna alamuru

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని దుర్గావతి అనే మహిళ రోడ్డు యాక్పిడెంట్‌లో చనిపోయింది. ఆగస్టు 13న ఇది జరిగింది. ఆరోజు దుర్గావతి తన తమ్ముడితో కలిసి బైక్ మీద వస్తుండగా లోడింగ్ వాహనం ఢీకొట్టి చనిపోయిందని దుర్గావతి భర్త అజయ్ పోలీసులకు చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు