ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే టెస్ట్ లు చేయించుకున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీనిపై చాలాచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చావనైనా చస్తాం కానీ రేపు పరీక్ష రాయమని గ్రూప్ 2 అభ్యర్థులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
అమెరికాలో ఈ మధ్య తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా రెండు నెలల్లో నాలుగుసార్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. దీనిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీవో కేసు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | క్రైం
అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమింపబడిన భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను చేపట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇలాంటిదే ఇప్పుడు ఇంకోటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో చెత్త ఛాలెంజ్ ను తీసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | ఇంటర్నేషనల్
మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/23/TsCydAuUmzlxqwLh8QSS.jpg)
/rtv/media/media_files/2025/02/22/RRn1VZDLkE2ObPerFOLK.jpg)
/rtv/media/media_files/2025/02/22/NlrVoIiWYXWYcNENLmGH.jpg)
/rtv/media/media_files/2025/02/22/wh8zJZyLgNfZ5KdyI2VM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/3333-jpg.webp)
/rtv/media/media_files/2025/02/22/dFbXggXqffOJrv92Pkuy.jpg)
/rtv/media/media_files/2025/02/22/SQcNO65rhDMbpJCryXwk.jpg)
/rtv/media/media_files/2025/02/22/MM86UuKmbl79N8GhCddH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/social-jpg.webp)
/rtv/media/media_files/2025/02/10/ruUDwpMjqQVhhDRgYGtC.webp)