పాక్ తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతుంది.700 అడుగులు తవ్వినా నీళ్లు కనిపించకపోవడంతో.. పాక్వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.100 అడుగులు ఉన్న నీరు..ఇప్పుడు 700 అడుగులకు చేరుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ఉద్యోగ కోతలు జాబ్ ప్రయత్నాల్లో ఉన్న వారిని ఎంత క్షోభకు గురి చేస్తుందో ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇస్తే చాలు..ఫ్రీగా అయినా చేస్తా అంటూ పోస్ట్ పెట్టడం వైరల్ అవుతుందిShort News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.రాష్ట్రంలో 80 వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు.Short News | Latest News In Telugu
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు రాబట్టడానికి అనువైన సమయం నడుస్తోంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు.ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్నాయక్ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావమరిది నరేశ్ నాయక్ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు