author image

Bhavana

మియాపూర్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్య!
ByBhavana

మియాపూర్‌ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

DSC: నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌!
ByBhavana

అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | తెలంగాణ

Rajinikanth: ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్ !
ByBhavana

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. Short News | Latest News In Telugu | సినిమా

Harish Rao: ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు లీగల్‌ నోటీసులు!
ByBhavana

కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు మాజీ మంత్రి హరీశ్‌ రావు తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

కొండెక్కిన కోడి ...కిలో రూ. 270!
ByBhavana

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Israel: ఇజ్రాయెల్‌ లెక్క సరి చేసింది!
ByBhavana

ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Ring Of Fire: అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం!
ByBhavana

అక్టోబర్‌ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి రింగ్‌ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్

karnataka: హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ లో 2.5 కోట్ల బంగారం చోరీ!
ByBhavana

కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Advertisment
తాజా కథనాలు