ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి.రుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బుధవారం రాత్రికి తుపానుగా బలపడింది. Short News | Latest News In Telugu | విజయనగరం | తూర్పు గోదావరి | శ్రీకాకుళం

Bhavana
ByBhavana
తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు జల్లులు కురుస్తాయని చెప్పారు.ఆదిలాబాద్
ByBhavana
నెల్లూరు నగర పాలక సంస్థలో తీసుకునే నిర్ణయాలు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పెద్ద చిచ్చునే పెడుతున్నాయి.మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఎయిర్సెల్ అధినేత ఆనంద్ కృష్ణన్ కుమారుడు అజాన్ 18 సంవత్సరాల వయసులో తన తల్లి తరుఫున బంధువుల కోసం థాయ్లాండ్ వెళ్లాడు. ఆ పర్యటన అతని జీవితాన్నే మలుపు తిప్పింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
గుండెపోటును నిరోధించే ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న ఫార్ములానుఅభివృద్ది చేశారు.వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) డైరెక్టర్గా భారత సంతతికి చెందిన జై భట్టాచార్యను నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడు అయ్యారు. నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. పిఠాపురం లో రైల్వే నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి
Advertisment
తాజా కథనాలు