ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారు.

BalaMurali Krishna
India Post GDS Recruitment - మీరు పది పాస్ అయ్యారా? అయితే భారత పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే 52వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా 30వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పది పాస్ అయితే చాలు ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది.
'వైనాట్ పులివెందుల' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్కు ఛాలెంజ్ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని గెలిపించాలని పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనకు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పర్యటనలో బాబు ప్రసంగం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.
Chikoti Praveen - క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ప్రవీణ్ తెలంగాణ బీజేపీ అగ్రనేతలతో భేటీ
గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే చేశారు. రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా ఎమ్మెల్యేగా వంశీ గెలిచారంటూ ఆరోపణలు చేశారు.
దేశంలో మండిపోతున్న కూరగాయల ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. పేదలు, ధనికుల మధ్య అంతరం రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ సందర్శించారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే కండ్లకలక కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కండ్లకలక గురించే చర్చ జరుగుతోంది. ఇది అంటువ్యాధి కావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు పెద్ద ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా మీద పడటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు.
Advertisment
తాజా కథనాలు