గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బలహీన వర్గాలకు చెందిన శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యానారాయణలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్కు పంపగా.. చాలా కాలం ఆ ఫైల్ పెండింగ్లో ఉంది.
పూర్తిగా చదవండి..గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం ఉందా?
గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది చాలా ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉందా? రాజ్యాంగం ఏం చెబుతోంది?
Translate this News: