author image

B Aravind

గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్‌ నుంచి కొత్త రైలు ప్రారంభం
ByB Aravind

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ

సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం
ByB Aravind

దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

ఆపరేషన్ భేడియా సక్సెస్.. ఆరో తోడేలును మట్టుబెట్టిన గ్రామస్థులు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా తోడేళ్ల భయం నెలకొంది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడగా.. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్

దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం
ByB Aravind

మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి
ByB Aravind

మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్‌ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

లెబనాన్‌లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
ByB Aravind

పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్తితులు నెలకొన్నాయి. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ఇక శబరిమలకు ఆన్‌లైన్ భక్తులకు మాత్రమే పర్మిషన్
ByB Aravind

ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు
ByB Aravind

కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ

రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ
ByB Aravind

ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు
ByB Aravind

డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు