author image

B Aravind

IPL-2024 : ఐపీఎల్‌ మ్యాచ్‌లో అపశృతి.. స్పెడర్‌క్యామ్ కిందపడటంతో ఆగిపోయిన మ్యాచ్‌
ByB Aravind

IPL 2024 : రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ - లక్నో సూపర్‌ జయింట్స్‌ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Wine Shops : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్‌ షాపులు బంద్‌
ByB Aravind

Wine Shops : మందుబాబు లకు పోలీసులు చేదువార్త తెలిపారు. సోమవారం వైన్‌ షాప్‌ లు ముసివేస్తున్నట్లు ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా.. కల్లు, వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Crime News : దారుణం.. మొబైల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి
ByB Aravind

Mobile Phone Explosion : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా.. మొబైల్‌ ఫోన్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించిన వారి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Moscow Attack: రష్యాలో ఉగ్రదాడి ఘటన.. స్పందించిన పుతిన్
ByB Aravind

రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు షాక్.. అత్యవసర విచారణకు 'నో ' చెప్పిన కోర్టు
ByB Aravind

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించగా.. ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

Delhi Liquor Scam : జైల్లోనే అరవింద్‌ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్
ByB Aravind

Bhagwant Singh Mann : ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు.

Electoral Bonds : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ
ByB Aravind

Nitin Gadkari : మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు.

Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ
ByB Aravind

Indian Navy : ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది.

S. Jaishankar: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు: ఎస్‌. జై శంకర్
ByB Aravind

సింగపూర్‌లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్‌ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడకుండా వదిలేయలేమని అన్నారు.

Moscow Attack : 150కి చేరిన మృతుల సంఖ్య.. పోలీసుల అదుపులో ఐసిస్ ఉగ్రవాదులు?
ByB Aravind

Moscow Terrorist Attack : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 115కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు