IPL 2024 : రాజస్థాన్ లోని జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Wine Shops : మందుబాబు లకు పోలీసులు చేదువార్త తెలిపారు. సోమవారం వైన్ షాప్ లు ముసివేస్తున్నట్లు ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా.. కల్లు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Mobile Phone Explosion : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొబైల్ ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించిన వారి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రిమాండ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించగా.. ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Bhagwant Singh Mann : ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు.
Nitin Gadkari : మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు.
Indian Navy : ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది.
సింగపూర్లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో ప్రసంగిస్తూ పాకిస్థాన్పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్తో సంబంధాలు మెరుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడకుండా వదిలేయలేమని అన్నారు.
Moscow Terrorist Attack : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 115కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.
Advertisment
తాజా కథనాలు