author image

B Aravind

Andhra Pradesh : జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. షర్మిల కాదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
ByB Aravind

YS Sharmila : ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల నిన్న మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. రాజశేఖర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టింది.

Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు
ByB Aravind

Anam Vivekananda Reddy : నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి.. ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను దుండగులు అపహరించారు.

KTR : ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్‌
ByB Aravind

KTR : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. రేవంత్‌ కు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు చూపెట్టే దమ్ము లేదని విమర్శించారు.

Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్‌ బ్యాంక్
ByB Aravind

Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని తెలిపింది.

JEE Main Exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు..
ByB Aravind

రేపటి నుంచి దేశవ్యాప్తంగా 291 నగరాల్లో జేఈఈ మెయిన్ - 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగే ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ByB Aravind

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఓ టైలరింగ్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.

KTR: పెట్రోల్, డీజిల్ ధరలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్‌..
ByB Aravind

పెట్రోల్, డీజిల్ ధలరలపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. 2014 నుంచి ముడి చమురు ధరలు దాదాపు 20 డాలర్లు తగ్గగా.. అదే దశాబ్దంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.35, డిజిల్ ధరలు లీటరుకు రూ.40 పెరిగాయని.. దీనికి ఎవరిని నిందించాలంటూ ప్రశ్నించారు.

Weather Alert: ఆరెంజ్‌ అలర్ట్‌లో తెలంగాణ.. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ByB Aravind

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. మంగళవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో ఎక్కువగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తక్కువగా వరంగల్‌ జిల్లాలో 40.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు