Election Commission : ఏపీ లో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేసింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Police Attack : ఏపీ లో పోలింగ్ తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రి లో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Extra Marital Affair : హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించడం కలకలం రేపింది.
Road Accident : అమెరికా లో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
BJP Corporator : మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసు లో ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే అతడిని తామే అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్ తో సహా నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు.
Gazette Notification : తెలంగాణ లో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TG ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా లో జరిగిన హింసాత్మక ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
Land Rates : తెలంగాణ లో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Hospital Demands : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనంగా రూ.30 వేలు ఇవ్వాలంటూ ప్రైవేటు ఆసుపత్రి డిమాండ్ చేసింది.
High Tension In AP : తలలు పగులుతున్నాయి.. రక్తం పారుతోంది.. చేతులు, కాళ్లు విరిగిపడుతున్నాయి.. కార్లు మనుషులపైకి దూసుకుపోతున్నాయి.. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత కూడా ఏపీ లో ఈ రకమైన వాతావరణం కనిపించడం చూసి ఏళ్లు దాటిపోయింది.
Advertisment
తాజా కథనాలు