బిగ్ బాస్ సీజన్ -7కు కోర్టు నోటీసుల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడంది. దీంతో ఈ షోపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ షో మొదట కొన్ని ఎపిసోడ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నుంచీ షోపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోలో కంటెంట్ కంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ షోను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -7కు కొత్త చిక్కులు.. హీరో నాగార్జునకు నోటీసులు
తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం..
Translate this News: