వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున.
తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం..