Rushikonda: రుషికొండ భవనాలపై వైసీపీ కీలక ప్రకటన.. టీడీపీ నేతలకు కౌంటర్!
విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రుషికొండలో భవనాలను నిర్మించిందని వైసీపీ తెలిపింది. ఆ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదనిని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చింది.