నా చావు కోరుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారు.
'వైనాట్ పులివెందుల' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్కు ఛాలెంజ్ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని గెలిపించాలని పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనకు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పర్యటనలో బాబు ప్రసంగం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.
తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించిన ఘటన మరువకముందే తాజాగా కడప జిల్లాలో ఓ ఎలుగు బంటి హల్చల్ చేసింది. కుక్కలు వెంటబడటంతో చెట్టెక్కి మరి ప్రాణాలు కాపాడుకుంది. ఎలుగుబంటి చూసి భయాందోళనకు గురైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది, పోలీసులు సమీపాన ఉన్న ఇళ్ళకు తాళాలు వేయించి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు.
ఇవాళ(ఆగస్టు 2) చంద్రబాబు పులివెందుల పర్యటనపై సస్పెన్స్ నెలకొంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత తొలిసారిగా సీఎం జగన్ సొంతగడ్డపై చంద్రబాబు కాలు మోపనున్నారు. రోడ్షో, బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతిపై గందరగోళం నెలకొని ఉంది. రోడ్ షో సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
ఏపీలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు
ప్రస్తుత సమాజంలో స్నేహ బంధానికి విలువ లేకుండా పోతోంది. మనం ఆపదలో ఉన్న సమయంలో మన వాళ్లు మన వద్దకు రాకున్నా, స్నేహితుడు కచ్చితంగా మన వద్దకు వస్తాడని, మన కష్టాలను తీర్చేది స్నేహితుడే అని చాలా మంది చెబుతుంటారు. అలాంటి స్నేహితుడే ఇప్పుడు దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేశాడు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్కు ఎలాంటి విలువ లేదన్నారు.కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయన్నారు.