ఆపద వచ్చినప్పుడు స్నేహితుడే తమను ఆదుకుంటాడని ఎవరైనా అనుకుంటారు. కానీ ప్రొద్దటూరులో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. మరో కంటికి తెలియకుండా ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఈ సంఘటన బయటపడటంతో నివ్వెరపోవడం అందరి వంతయ్యింది.
పూర్తిగా చదవండి..ప్రొద్దుటూరులో దారుణం.. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేసిన స్నేహితుడు
ప్రస్తుత సమాజంలో స్నేహ బంధానికి విలువ లేకుండా పోతోంది. మనం ఆపదలో ఉన్న సమయంలో మన వాళ్లు మన వద్దకు రాకున్నా, స్నేహితుడు కచ్చితంగా మన వద్దకు వస్తాడని, మన కష్టాలను తీర్చేది స్నేహితుడే అని చాలా మంది చెబుతుంటారు. అలాంటి స్నేహితుడే ఇప్పుడు దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేశాడు
Translate this News: