TDP: ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ..
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం.
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, వెస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు.
ఏపీలో 35 సర్పంచ్ స్థానాలకు,245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కడప జిల్లా సుగమంచిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కించారు. పంచాయతీఎన్నికలు ఎలా సాగుతున్నాయంటే...
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్, డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజారెడ్డిని హత్య చేసింది తమ్ముడు, మరదలేనని పోలీసులు తేల్చారు. కిరాయి హంతలకులతో కలిసి రాజారెడ్డి మర్డర్కు పథకం వేసినట్టు నిర్థారించారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారు.