/rtv/media/media_files/2025/06/07/yvc1JIvjsWQC6O6LTNi4.jpg)
Inter Supplementary Results
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ ఈ వెబ్సైట్పై క్లిక్ చేయండి.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో 1,35,826 మంది, సెకండియర్లో 97,963 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. చివరికీ ఈరోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్
2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను మండల వారిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్లకి ఈ షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని తెలియజేసింది.
Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
Also Read: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్కు అదే గుర్తువస్తుంది: PM మోదీ