బియ్యం కడిగిన నీటితో ముఖం మెరవడం ఖాయం
ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. ముఖంపై మెరుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బియ్యం కడిగిన నీటిని ముఖానికి రాస్తే ప్రయోజనం. బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్లు, ఖనిజాలు అధికం.ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వెబ్ స్టోరీస్