Cyclone: ఏపీలో తుపాను ఎఫెక్ట్‌.. 43 రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సేవలను ఆపేస్తున్నామని ప్రకటన చేసింది.

New Update
Cyclone ‘Montha’ gathers strength over Bay of Bengal

Cyclone ‘Montha’ gathers strength over Bay of Bengal

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సేవలను ఆపేస్తున్నామని ప్రకటన చేసింది. అక్టోబర్ 27, 28,29 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ రైళ్ల లిస్టును విడుదల చేసింది. ఈ క్రమంలోనే తమ ప్రయాణానికి ముందు ప్రయాణికులు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు