AP CM Chandra Babu: విజయవాడలో వరదలు రావడానికి కారణమైన బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వాగు నీరు నేరుగా కృష్ణా నదికి వచ్చేలా…దారిలో అడ్డంకులు అన్నీ తొలగిస్తామని తెలిపారు. విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు. అస్నా తుఫాను ఇటు వచ్చే ఛాన్స్ లేదు అయినా జాగ్రత్త చర్యలు ముందుగానే తీసుకుంటాన్నామని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు
వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.
Translate this News: