ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉండదంటూ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోనే లంచగొండి దేశం ఏదైనా ఉందంటే అది భారత్ అంటూ.. పహల్గాం ఉగ్రదాడికి కారణం కూడా ఇండియన్ ఆర్మీనే సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. బుద్ది ఉన్నోడు ఎవడైనా యుద్ధం చేస్తాడా.. తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని.. యుద్ధం వస్తుందంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ అన్వేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి మాట్లాడాడు.
ముమ్మటికి భారత్ దే తప్పు
పహల్గాం ఉగ్రదాడికి ముమ్మటికి భారత్ దే తప్పు అని అన్నాడు అన్వేష్. ఉదాహరణకు నేను ఇంటికి తాళం వేయడం, కుక్కని కట్టడం కూడా మర్చిపోయాను. కుక్కఎటో వెళ్లిపోయింది. టైం చూసి దొంగలు పడి.. మొత్తం దోచుకుని వెళ్లిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది. ఇంటికి తాళం వేయలేదు కాబట్టి.. ఖచ్చితంగా నాదే. ఇక్కడ కూడా తప్పు భారత్ దే తప్పు.. మన ఆర్మీ వ్యవస్థ ఫెయిల్ అయిందని అన్వేష్ తెలిపాడు. అప్రమత్తంగా లేని టైమ్ చూసి పాక్ ఉగ్రవాదులు దెబ్బకొట్టారని.. వాళ్లకి తినడానికి తిండి లేకపోయినా కూడా.. మన దేశం ఎప్పుడు నాశనం అవుతుందా? అని చూస్తుంటారు. అదే చేశారంటూ పహల్గాం ఉగ్రదాడిని ఘటనను సమర్ధిస్తూ యూట్యూబర్ అన్వేష్ వీడియో చేశాడు.
అయితే పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో అన్వేష్కి అదే వీడియోతో కౌంటర్లు ఇస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాగావ్ కదరా.. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతాం అంటూ యూట్యూబర్ అన్వేష్ని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.
Youtuber Anvesh : నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడతాం.. యూట్యూబర్ అన్వేష్ ను ఉతికారేసిన నెటిజన్లు!
ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు.
anvesh ind vs pak
ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉండదంటూ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోనే లంచగొండి దేశం ఏదైనా ఉందంటే అది భారత్ అంటూ.. పహల్గాం ఉగ్రదాడికి కారణం కూడా ఇండియన్ ఆర్మీనే సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. బుద్ది ఉన్నోడు ఎవడైనా యుద్ధం చేస్తాడా.. తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని.. యుద్ధం వస్తుందంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ అన్వేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి మాట్లాడాడు.
ముమ్మటికి భారత్ దే తప్పు
పహల్గాం ఉగ్రదాడికి ముమ్మటికి భారత్ దే తప్పు అని అన్నాడు అన్వేష్. ఉదాహరణకు నేను ఇంటికి తాళం వేయడం, కుక్కని కట్టడం కూడా మర్చిపోయాను. కుక్కఎటో వెళ్లిపోయింది. టైం చూసి దొంగలు పడి.. మొత్తం దోచుకుని వెళ్లిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది. ఇంటికి తాళం వేయలేదు కాబట్టి.. ఖచ్చితంగా నాదే. ఇక్కడ కూడా తప్పు భారత్ దే తప్పు.. మన ఆర్మీ వ్యవస్థ ఫెయిల్ అయిందని అన్వేష్ తెలిపాడు. అప్రమత్తంగా లేని టైమ్ చూసి పాక్ ఉగ్రవాదులు దెబ్బకొట్టారని.. వాళ్లకి తినడానికి తిండి లేకపోయినా కూడా.. మన దేశం ఎప్పుడు నాశనం అవుతుందా? అని చూస్తుంటారు. అదే చేశారంటూ పహల్గాం ఉగ్రదాడిని ఘటనను సమర్ధిస్తూ యూట్యూబర్ అన్వేష్ వీడియో చేశాడు.
అయితే పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో అన్వేష్కి అదే వీడియోతో కౌంటర్లు ఇస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాగావ్ కదరా.. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతాం అంటూ యూట్యూబర్ అన్వేష్ని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.