Flight Services : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపారు. విజయవాడ (Vijayawada) నుంచి ఢిల్లీ (Delhi) కి ప్రతిరోజూ ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్లో విమాన సేవలు !
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు.
Translate this News: