New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-13-at-9.06.35-PM-1.jpeg)
Ashoknagar: హైదరాబాద్లోని అశోక్నగర్లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా కథనాలు