భారతదేశం నూతన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభోత్సవం గురించి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ సయమం రానే వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నేటీ నుంచి షురూ కానున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ ఔన్నత్యాన్ని మరింత పెంచేవిధంా ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి సమావేశాల సందర్భంగా నేడు ప్రధాని భారత రాజ్యంగం ప్రతీని పాత పార్లమెంట్ భవనం నుంచి కొంత్త భవనానికి తీసుకెళ్తారని పీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంట్ సభ్యులు కాలినడన ప్రధానిని అనుసరిస్తారు.
పూర్తిగా చదవండి..New Parliament: నేడే నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశం..పూర్తి షెడ్యూల్ ఇదే..!!
నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ఇవాళ్టి నుంచి షురూ కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత రాజ్యాంగం కాపీని పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనానికి తీసుకువెళ్తారని వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంట్ సభ్యులు కాలినడకన ప్రధానిని అనుసరిస్తారని పీఎంఓ వర్గాలు తెలిపాయి.
Translate this News: