Constitution copy coin for MPs on special session: రేపు(సెప్టెంబర్ 19) కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం రోజున ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకుంటారు. ఎంపీల కోసం ఒక గిఫ్ట్బ్యాగ్లో ఈ బహుమతులు ఉంటాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల 2వ రోజు కొత్త భవనంలో జరగనుంది. రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలోని ఎగువ సభ ఛాంబర్లో, లోక్సభ మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్లోని దిగువ సభ ఛాంబర్లో సమావేశమవుతుంది.
పూర్తిగా చదవండి..New Parliament: ఎంపీల కోసం రాజ్యాంగ ప్రతి, నాణెం.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు
ఎంపీలతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లనున్నారు మోదీ. సెప్టెంబర్ 19న మార్నింగ్ పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలతో కలిసి గ్రూప్ ఫొటో సెషన్ ఉండగా.. తర్వాత సెంట్రల్లో మీటింగ్ ఉంది. అక్కడ నుంచి మోదీ రాజ్యాంగాన్ని పట్టుకోని కొత్త పార్లమెంట్లోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకుంటారు.
Translate this News: