భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్-PHOTOS

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం గవర్నర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించారు.

New Update
Bhadrachalam Governer

Bhadrachalam Governer

Advertisment
Advertisment
తాజా కథనాలు