Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం!
తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపెడతామన్నారు.
Ponguleti: తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దీపావళికి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ ఉత్కంఠ రేపిన పొంగులేటి.. మరోసారి నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు ఏకంగా ఆటమ్ బాంబులు పేలుతాయంటున్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకో తనకు అర్థం కావట్లేదని, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపడబోతుందని, అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ పొలిటికల్ చర్చకు తెరలేపారు.
ఇక గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులున్నాయని తెలిపారు. అయినా సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేసుకుంటూ తెలంగాణలో 11 నెలల ఇందిరమ్మ రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు.
అలాగే ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదన్నారు. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎంతటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం!
తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపెడతామన్నారు.
Ponguleti: తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దీపావళికి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ ఉత్కంఠ రేపిన పొంగులేటి.. మరోసారి నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు ఏకంగా ఆటమ్ బాంబులు పేలుతాయంటున్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకో తనకు అర్థం కావట్లేదని, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపడబోతుందని, అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ పొలిటికల్ చర్చకు తెరలేపారు.
Also Read: హైడ్రాపై అసలేం జరుగుతోంది?
పేదల సొమ్ము విదేశాలకు పంచి..
ఇక గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులున్నాయని తెలిపారు. అయినా సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేసుకుంటూ తెలంగాణలో 11 నెలల ఇందిరమ్మ రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!
అలాగే ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదన్నారు. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎంతటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
Srishti Fertility Centre: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం
సృష్టిలో పలువురికి సరోగసి చేయకున్నా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామని నమ్రత అంగీకరించారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
By-elections in Telangana: తెలంగాణలో బైపోల్..జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 స్థానాలకు..
ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుండగా సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీల దృష్టి ఉప ఎన్నికల వైపు మళ్లీంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Universal Shrishti Fertility Center : సృష్టి ఐవీఎఫ్ కేసులో కీలక పరిణామం.. డా.నమ్రతకు 5 రోజుల పోలీసు కస్టడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టిఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
BRS నేతలతో KCR కీలక భేటీ.. కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభ!
ఎర్రవల్లి ఫాంహౌస్లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | కరీంనగర్
KTR Vs Rahul Gandhi: రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే.. కేటీఆర్ సంచలన సవాల్!
రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | కరీంనగర్
Kaleshwaram Commission report: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
Jagan Nellore Tour: జగన్ నెల్లూర్ పర్యటనలో ఉద్రిక్తత.. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
PM Kisan Samman Scheme : రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు విడుదల
Wine Bottles: మందుబాబులకు గుడ్న్యూస్.. మద్యం సేవించి బాటిల్ తిరిగిస్తే రూ.20 వాపస్
Woman Distress Message : అమ్మా నేను చనిపోతున్నా...తల్లికి పంపిన చివరి మెసేజ్..
Youtube: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ వాడటంపై నిషేధం