KTR: ధైర్యంగా ఉండండి.. జిట్టా బాలకృష్ణా రెడ్డికి కేటీఆర్ భరోసా!
అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరిన బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని కేటీఆర్ శనివారం పరామర్శించారు. జిట్టా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాలకృష్ణా కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పారు కేటీఆర్.