TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలని అన్నారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని.. గతంలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గత పదేళ్లుగా కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఇతర పార్టీల నుంచి పదవుల ఆఫర్లు వచ్చిన తాను ఎన్నడూ కాంగ్రెస్ ను వీడలేదని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో తాను పోరాటం చేశానని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన పోచారం శ్రీనివాస్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన పోచారం శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. కీలక పదవులు కట్టబెట్టం మహా దారుణం అని అన్నారు. పార్టీలో కష్టపడ్డా వారికి పదవులు ఇవ్వాలని తప్ప ఫిరాయింపులు చేసిన నేతలకు కాదని అన్నారు.
తన ప్రధాన అనుచరుడిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చంపించారని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పై పోరాడిన తనకు మంచి బహుమతి లభించిందని అన్నారు. తనతో చర్చించకుండా.. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం చాలా బాధేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులకు ఏమని చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా వేరే పార్టీ నుంచి గెలిచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. వారి నమ్మకాన్ని ప్రభుత్వం, పార్టీ కాపాడుకోవాలని సూచించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
Jeevan Reddy: సీఎం రేవంత్పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!
TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలని అన్నారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని.. గతంలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ
10ఏళ్లుగా పోరాడుతున్న....
ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గత పదేళ్లుగా కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఇతర పార్టీల నుంచి పదవుల ఆఫర్లు వచ్చిన తాను ఎన్నడూ కాంగ్రెస్ ను వీడలేదని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో తాను పోరాటం చేశానని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన పోచారం శ్రీనివాస్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన పోచారం శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. కీలక పదవులు కట్టబెట్టం మహా దారుణం అని అన్నారు. పార్టీలో కష్టపడ్డా వారికి పదవులు ఇవ్వాలని తప్ప ఫిరాయింపులు చేసిన నేతలకు కాదని అన్నారు.
Also Read : మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంపించాడు...
తన ప్రధాన అనుచరుడిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చంపించారని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పై పోరాడిన తనకు మంచి బహుమతి లభించిందని అన్నారు. తనతో చర్చించకుండా.. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం చాలా బాధేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులకు ఏమని చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా వేరే పార్టీ నుంచి గెలిచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. వారి నమ్మకాన్ని ప్రభుత్వం, పార్టీ కాపాడుకోవాలని సూచించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
Also Read : పైనాపిల్ తింటే అంతే సంగతి!
Also Read : షర్మిల సంచలన నిర్ణయం!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
రేషన్ కార్డు కోసం గత ఏడాది ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ మరోసారి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Crime: మేడ్చల్లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
మేడ్చల్లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu
Chandu Naik Murder : ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య
ఈనెల 15న మలక్పేటలోని శాలివాహననగర్ పార్కులో చందునాయక్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
HYD Rain: భాగ్యనగర్ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు
నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్, ప్రకాష్నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
Boat Accidnet: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి
Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!