బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులపై గోషామహల్ ఎమ్మె్ల్యే ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని ఆయన అన్నారు.
కరీంనగర్ నుంచి నాపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై షాకింగ్ ఆరోపణలు చేశారు ఆయన. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
bjp-mla-raja-singh | tight security to bjp mla raja singh | BJP MLA Raja Singh Mass Warning | mla raja singh | bjp | karimnagar | latest-telugu-news