MLA Raja Singh : ఆ నలుగురు కుట్ర చేశారు...రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని ఎమ్మెల్యే రాజా సింగ్ తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీ లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయ అందుకే కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. తన రాజీనామా ఆమోదించేలా ఆ నలుగురు కుట్ర చేశారని ఆరోపించారు.