BREAKING : ఒక్క చెట్టు కూడా నరకొద్దు..సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్!
హెచ్సీయూ కంచ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.