/rtv/media/media_files/2025/05/21/XaYhBWgEUaJvPww7jmVW.jpg)
Lufthansa Flight
హైదరాబాద్ నుంచి ప్రాంక్ ఫర్ట్ కు 160 మంది ప్రయాణికులతో లుఫ్తాన్సా విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిపేటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టైరులో ఈ లోపాన్ని గుర్తించారు పైలెట్. అది కూడా ముందు టైరులో. దీంతో పైలెట్ వెంటనే అప్రమత్తమై రన్ వే పై విమానాన్ని దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. ఇందులో మొత్తం 160 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
today-latest-news-in-telugu | flight | hyderabad | technical-glitches
Also Read: Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం