Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై!
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పేర్కొన్నారు. సంగారెడ్డిలో (Sangareddy) శనివారం రాత్రి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన భార్య నిర్మలారెడ్డికి (Nirmala Jagga Reddy) లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో చర్చిస్తామన్నారు.
ఎమ్మెల్సీగా తోపాజి అనంతకిషన్కు ఛాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నస్తానన్నారు. ఇందుకోసం అధిష్ఠానాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. తన వద్ద ఉన్న డబ్బులను పండుగలు ఘనంగా నిర్వహించేందుకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడ ఇష్టం లేదని తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ రూ.2 వేల చొప్పున పంచి తనను ఓడించినట్లు ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటానని.. ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
అలాగే ఓటమి అందరికీ అనేక పాఠాలను నేర్పిస్తుందని.. తాను ఓడిపోయినా కూడా తన భార్య నిర్మలకు కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ పిలిచి తన భార్యకు ఈ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ఇకనుంచి ఏ పండుగ వచ్చినా కూడా సంగారెడ్డిలో కార్యక్రమాలు జరిపిస్తానని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బలహీనుడు కాదని.. జగ్గరెడ్డి అంటే ఓ ఫైటర్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందన్నారు జగ్గారెడ్డి. తాను ఓడిపోయినా.. తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి.. తన భార్య నిర్మలకు పదవిచ్చారన్నారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేపిస్తానని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని పేర్కొన్నారు. 1995లోనే తాను పోలీసులతో గొడవపెట్టుకున్నట్లు గుర్తుచేశారు.
ఇదిలాఉండగా మొన్నటివరకు జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవారు. గతంలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని కూడా అన్నారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయనని బాంబు పేల్చడంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎదైనా వ్యూహం ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై!
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పేర్కొన్నారు. సంగారెడ్డిలో (Sangareddy) శనివారం రాత్రి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన భార్య నిర్మలారెడ్డికి (Nirmala Jagga Reddy) లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో చర్చిస్తామన్నారు.
Also Read: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే!
ప్రజల్లోనే ఉంటా
ఎమ్మెల్సీగా తోపాజి అనంతకిషన్కు ఛాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నస్తానన్నారు. ఇందుకోసం అధిష్ఠానాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. తన వద్ద ఉన్న డబ్బులను పండుగలు ఘనంగా నిర్వహించేందుకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడ ఇష్టం లేదని తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ రూ.2 వేల చొప్పున పంచి తనను ఓడించినట్లు ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటానని.. ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Also Read: ఈ నెల 18న కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్.. ఎందుకంటే ?
నేను పైటర్ని
అలాగే ఓటమి అందరికీ అనేక పాఠాలను నేర్పిస్తుందని.. తాను ఓడిపోయినా కూడా తన భార్య నిర్మలకు కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ పిలిచి తన భార్యకు ఈ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ఇకనుంచి ఏ పండుగ వచ్చినా కూడా సంగారెడ్డిలో కార్యక్రమాలు జరిపిస్తానని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బలహీనుడు కాదని.. జగ్గరెడ్డి అంటే ఓ ఫైటర్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందన్నారు జగ్గారెడ్డి. తాను ఓడిపోయినా.. తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి.. తన భార్య నిర్మలకు పదవిచ్చారన్నారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేపిస్తానని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని పేర్కొన్నారు. 1995లోనే తాను పోలీసులతో గొడవపెట్టుకున్నట్లు గుర్తుచేశారు.
Also Read: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష
ఏమైనా వ్యూహం ఉందా ?
ఇదిలాఉండగా మొన్నటివరకు జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవారు. గతంలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని కూడా అన్నారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయనని బాంబు పేల్చడంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎదైనా వ్యూహం ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
Also Read: Sai Baba కి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా..
Sheep scam case : ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | హైదరాబాద్
Telangana: ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు.. వెనక్కి తీసుకోనున్న రేవంత్ సర్కార్.. కారణమిదే!
పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
TG News: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు
తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
అల్పపీడనం వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం | విజయనగరం | వరంగల్
Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
BIG BREAKING : బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి
Salt Myths: ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదో తెలిస్తే.. ఇంకోసారి ఆ పని అస్సలు చేయరు!
Sheep scam case : ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
BIG BREAKING : భారత్ పై 25 శాతం సుంకాలు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
Madhya Pradesh Crime : మంచి చేస్తే అరెస్ట్.. 395 రోజులు జైల్లోనే ఉంచారు!