/rtv/media/media_files/2025/03/15/vyUY78FVRi3lvwXiQhn9.jpeg)
Indiramma House Scheme Photograph: (Indiramma House Scheme)
తెలంగాణ సర్కార్కు కేంద్ర బిగ్ షాక్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సర్వే చేయాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 23లక్షల మంది లబ్దిదారులను ఫైనల్ చేసింది. రాష్ట్రప్రభుత్వం ఫైనల్ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇళ్ల వస్తున్నాయని ఎన్నో ఆశలతో ఉన్నారు. కేంద్ర ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోందో చూడాలి మరి.
Also read: BRS Leaders: MLAపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ నాయకులు