Kavita: కవిత ఫ్లెక్సీని తగలబెట్టిన పార్టీ శ్రేణులు.. బీజేపీకి అమ్ముడుపోయారంటూ నిరసనలు

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్‌ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని పార్టీ శ్రేణులు తగలబెట్టారు.

New Update
Kavita

Kavita

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్‌ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని పార్టీ శ్రేణులు తగలబెట్టారు. మాజీ మంత్రి హరీశ్‌ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేశారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలను కించపరిచేలా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు