Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది ఈసీ.