మహబూబ్నగర్ జిల్లా హసన్పర్తి, ఖాజీపేట మార్గంలో నడిచే రైళ్లలో మూడింటిని పూర్తిగా నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.10 రైళ్లను దారి మళ్లించింది.భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయని ప్రకటించింది. కింద తెలిపిన వివరాలకనుగుణంగా రైల్వే ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అంతేకాకుండా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వాటిని వెంటనే పునరుద్ధరించి యథావిధిగా రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..వర్షాల కారణంగా తెలంగాణలో పలురైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం ఎత్తువరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Translate this News: