Nara Lokesh: తెలుగు దేశం పార్టీని తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘శంఖారావం’ పేరుతో జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఈ రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో పాల్గొన్నారు లోకేష్. ఈ సభలో వైసీపీ అధినేత సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: కుర్చీలు మడతపెట్టడమే.. సీఎం జగన్కు లోకేష్ వార్నింగ్
టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్కు భయం అని అన్నారు.
Translate this News: