Nara Lokesh about YS Sharmila: టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ (CM Jagan) పై విమర్శల దాడికి దిగారు. ఆంధ్ర ప్రదేశ్ ను సర్వ నాశనం చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని అన్నారు. జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బూటకపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై సీఎం జగన్ మాట తప్పారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Lokesh: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్కు లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పే జబ్బు వచ్చిందని లోకేష్ సెటైర్లు వేశారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని జగన్ చెల్లెలు షర్మిల బయటకు వచ్చి చెబుతున్నారని అన్నారు.
Translate this News: