స్పోర్ట్స్WPL: ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. ఆ ప్లేయర్కు రూ.1.90 కోట్లు మహిళల ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత ప్లేయర్ సిమ్రాన్ షేక్కు గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా రూ.1.90 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్రాను కూడా రూ.1.70 కోట్లతో సొంతం చేసుకుంది. By B Aravind 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంWPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్-2025 వేలం ప్రారంభం.. మహిళల ప్రీమిర్ లీగ్-2024 సీజన్ కోసం వేలం ప్రారంభమయ్యింది. బెంగళూరు వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన 120 మందిపై వేలం జరగనుంది. మొత్తం ఐదు జట్ల మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. By B Aravind 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn