WPL: ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. ఆ ప్లేయర్కు రూ.1.90 కోట్లు
మహిళల ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత ప్లేయర్ సిమ్రాన్ షేక్కు గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా రూ.1.90 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్రాను కూడా రూ.1.70 కోట్లతో సొంతం చేసుకుంది.