Whatsapp: భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. భారత్ కోటి ఖాతాలు తొలగింపు!
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై మెటా యజామన్యాం నిషేధం విధించింది.
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై మెటా యజామన్యాం నిషేధం విధించింది.
తన యాప్ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్... మరో కొత్త ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. మెసేజ త్రెడ్స్ అంటూ యూజర్లకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయింది.
త్వరలో కొన్ని మొబైల్స్లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించిన లిస్ట్ను కెనాల్టెక్ రిలీజ్ చేసింది. మొత్తం 35 మొబైల్ రకాల్లో తమ సేవలను నిలిపేస్తున్నామని వాట్సాప్ చెప్పింది.
తన యాప్ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్...ఇప్పుడు మరో కొత్త ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చింది.
యూజర్ల మెసేజ్లకు సెక్యూరిటీనిచ్చే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి వస్తే తాము బారత్ నుంచి వెళ్ళిపోతామని చెబుతోంది వాట్సాప్ యాజమాన్యం. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా ఫోటోలు, వీడియోలు...ఇతర మీడియాకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పంపుకోవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టే జ్లో ఉంది. సక్సెస్ అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఫోన్లో వాట్సాప్కు చాలా ఫీచర్స్ఉంటాయి. లాక్ స్క్రీన్, చాట్ లాక్ లాంటివి ఎన్నో పెట్టారు. ఫోన్లో అయితేమన వాట్సాప్ ఎవరూ ఓపెన్ చేయకుండా స్క్రీన్ లాక్ పెట్టుకోవచ్చు . అయితే ఇక మీదట ఇక్కడ కూడా వాట్సాప్ను లాక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెటా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.