Weather updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో!
ఇవాళ ఢిల్లీలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. వాతావరణశాఖ ప్రకారం.. నేటి నుంచి మార్చి1 వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
🔴LIVE : గన్నవరం ఎయిర్పోర్టు క్లోజ్! || Gannavaram Airport Close..! || Vijayawada || RTV
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
Ap: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.
Rain Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.
Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Chennai: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
పది రోజుల వణికించిన ఫెంగల్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న తమిళనాడుకు మరోసారి అల్పపీడనం రూపంలో వాన గండం పొంచి ఉంది. రెండు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా బలపడుతూ తమిళనాడు తీరానికి చేరువవుతోంది.