Telangana: నేడు తెలంగాణలో మరో కౌంటింగ్!
ఎన్నికల కౌంటింగ్తో నిన్న దేశం మొత్తం ఊర్రూతలూగింది. ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేడు తెలంగాణ మరో కౌంటింగ్కు సిద్ధమయింది.
ఎన్నికల కౌంటింగ్తో నిన్న దేశం మొత్తం ఊర్రూతలూగింది. ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేడు తెలంగాణ మరో కౌంటింగ్కు సిద్ధమయింది.
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపునకు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్వీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
వరంగల్ - గాంధీనగర్లో ప్రేమ్ సాగర్, అరవింద్ స్నేహితులు. ఒక హోటల్లో బిర్యానీ తిన్నారు. బిల్ రూ.59 అవ్వగా అరవింద్ రూ.60 కొట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్ ఒక్క రూపాయి ఇచ్చేంత పెద్దొడివి అయ్యవురా అంటూ ఎగతాళి చేశాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..
తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించారని ఒకరు, తల్లి ఎండలో ఆడుకోవద్దని మరొకరు ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి. ఈ ఇద్దరు 9 ఏళ్ల వారే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడ్డారు. సెలైన్ బాటిల్ పట్టుకుని రోగులు బైటికొచ్చిన పరిస్థితి కనిపించింది.
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావండంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎమ్.సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.