మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'ఉప్పెన' బ్యూటీ.. ఈసారి మాస్ హీరోతో
‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హీరోయిన్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.