IPL 2024 : ఈ మ్యాచ్ ఏ ధోని తో ఆడే చివరిది అనుకుంటా..విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్లోRCB,CSK జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ధోని రిటైర్ మెంట్ పై విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అవేంటో ఇప్పుడు చూద్దాం..