Illegal Activities In SPA: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. కండోమ్లతో నిండిన గదులు.. 23 మంది అరెస్టు!
విజయవాడలో వ్యభిచారం గుట్టు రట్టైంది. వెటర్నరీ కాలనీలో చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నడిపిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు.
TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సుల్లో పదిశాతం రాయితీ
విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది.
Peddagattu Jathara: రేపటి నుంచే పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ హైవేపై దారి మళ్లింపు.. రూట్ల వారీగా వివరాలివే!
సూర్యాపేట సమీపంలో జరగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ, ఖమ్మం, కోదాడ మధ్య దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో..
Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!
విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లోనే వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరినీ కలవనీయకుండా మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ
వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
Hyderabad: రూ.99 కే హైదరాబాద్- విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం..పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీవో మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది.
AP Crime: కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసిన వ్యక్తిని చంపేందుకు భారీ సుపారి!
కూతురికి ప్రేమ విహహం జరిపించిన వ్యక్తిని చంపేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చిన ఘటన ఏపీ నందిగామలో చోటుచేసుకుంది. వీర్రాజు, రమ్యశ్రీల పెళ్లి చేసిన గోపిని హత్యచేసేందుకు రమ్య తండ్రి నరసింహారావు గ్యాంగు ఏర్పాటు చేశాడు. పోలీసులు ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు.
Ap: ఐర్లాండ్లో ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి
ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా అధికారులు గుర్తించారు.