BIG BREAKING: విజయ్ మాల్యాపై బాంబే హైకోర్టు సంచలన ప్రకటన
బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్ను పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు బిగ్ షాక్ తగిలింది. అతడి కేసులపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు కీలక ప్రకటన చేసింది.
బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్ను పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు బిగ్ షాక్ తగిలింది. అతడి కేసులపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు కీలక ప్రకటన చేసింది.
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, కింగ్ఫిషర్ కంపెనీ ఓనర్ విజయ్ మాల్యాకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ గడిపిన ఓ వీడియో బయటపడింది. లండన్లోని లలిత్ మోదీ నివాసంలో ఇది జరిగింది.
IPL 2025లో RCB విజయంపై ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. RCB విజయం సాధించినందుకు అభినందనలు! ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని Xలో పోస్ట్ చేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు.