Padma Awards : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు.